17, అక్టోబర్ 2009, శనివారం

అమృత మథనం

పూర్వం దేవతలు రాక్షసులు అమృత మథనం చేశారు . అమృత మథనం లో అలసిపోయిన తరువాతనే అమృతం లబించింది. జీవితం కూడా అంతే. జివితమనే సముద్రాన్ని మదిస్తే అమృతం లబిస్తుంది. చిన్న చిన్న సమస్యలకు తట్టుకోలేక జీవితాన్ని చాలించడం తగదు. సమస్యల నుండేరాటు తేలాలి. సాన బట్టిన తరువాతనే వజ్రం మెరుస్తుంది . సమస్యలను తట్టుకొని నిలుస్తేనే అమృతం లబిస్తుంది. అమృత మథనం బ్లాగ్ ద్వార సానుకు ల దృక్పదం కలిగించే చిన్న చిన్న కథలు రాయడానికి ప్రయత్నిస్తాను. విటి తో పాటు రాజకీయ అంశాలు కూడా ఉంటాయి . చదివి మీ అభిప్రాయాలూ చెబుతారని ఆశిస్తున్నాను. బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం